Sunday, September 8, 2024

మహాలక్ష్మి మహిళలకు త్వరలో 2,500 అమలు

- Advertisement -

మహాలక్ష్మి మహిళలకు త్వరలో 2,500 అమలు

హైదరాబాద్:డిసెంబర్ 24

55 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ ల్లో ఇదీ ఒకటి. ఈ పథకానికి సంబంధించిన విధివిధా నాల రూపకల్పనకు ప్రభు త్వం నడుం బిగించింది.

లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇంతవరకూ ప్రభుత్వ పింఛను పొందని కుటుం బాల్లోని మహిళలనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

వృద్ధాప్య, వితంతు, దివ్యాం గుల పింఛను వంటివేవీ పొందని కుటుం బంలోని మహిళలకే రూ. 2500 ఆర్థిక సహాయాన్ని అందిం చాలని ప్రభుత్వం భావి స్తోంది.

రాష్ట్రంలోని మహిళలకు సిఎం త్వరలోనే తీపి కబురు తెలియజేస్తారని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ పథకం గురించే చెబుతారని ఊహా గానాలు జోరందుకు న్నాయి…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్