Thursday, February 26, 2026

ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు హతం

- Advertisement -

ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు హతం

27 Maoists were killed in the encounter

మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి
బీజాపూర్
ఛత్తీస్గఢ్ – ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 27కు చేరింది. ఈ ఎన్కౌంటర్ లో ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి(60) కూడా మరణించారు. ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉంది. చలపతి  ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా తవణంపల్లె (M) మత్యంపైపల్లె. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో ఆయనను రాయ్పుర్కు తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్