- Advertisement -
ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు హతం
27 Maoists were killed in the encounter
మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి
బీజాపూర్
ఛత్తీస్గఢ్ – ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 27కు చేరింది. ఈ ఎన్కౌంటర్ లో ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి(60) కూడా మరణించారు. ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉంది. చలపతి ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా తవణంపల్లె (M) మత్యంపైపల్లె. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో ఆయనను రాయ్పుర్కు తరలించారు.
- Advertisement -



