- Advertisement -
కత్తులతో రెచ్చిపోయిన యువకులు.. 8 మందికి గాయలు
8 injured by youths who were angry with knives
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కొందరు యువకులు కత్తులతో రెచ్చిపోయారు. బుధవారం అర్థరాత్రి పిల్లర్ నంబర్ 209 వద్ద ఉన్న రాయల్ జ్యూస్ సెంటర్లో కస్టమర్ల మధ్య గొడవ జరిగిది. ఆ గొడవను అడ్డుకోబోయిన షాపు యజమానిపై 15 మంది యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 8 మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
- Advertisement -



