- Advertisement -

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా గోశాలలో గోపూజ నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ విగ్రహానికి పూలమాలతో సుందరంగా అలంకరించి. పూజా కార్యక్రమాలు నిర్వహించి గోవుకు పసుపు కుంకుమతో పుష్పాలతో పూజలు చేసి గో పూజ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
- Advertisement -



