- Advertisement -
పంజాబ్/ఈరోజు వార్తలు:- హిమాచల్ ప్రదేశ్ – పంజాబ్ రాష్ట్రానికి చెందిన పవన్ (32) భగ్సు అనే జలపాతం వద్ద స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగగా నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. 100 మీటర్ల దూరంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు._
- Advertisement -



