మేయర్‌ పారిజాత ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

- Advertisement -

హైదరాబాద్‌:నవంబర్ 03: బడంగ్‌పేట లోని మేయర్‌ పారిజాత నరసింహా రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నగదు, పలు కీలక పత్రాలను అధికారులు తీసుకెళ్లారు. పారిజాతతోపాటు

పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఇండ్లపై ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular