Wednesday, January 28, 2026

కేంద్ర మంత్రి పర్యటనలో కనిపించని లోకల్ నేతలు

- Advertisement -

హైదరాబాద్:  కేంద్ర మంత్రి పర్యటనలో ముఖ్య నాయకుల గైర్హాజరు కావడం విశేషం. పాతబస్తి  యాకుత్ పూరా నియోజకవర్గం ముఖ్య నాయకుల వింత పోకడ ఇది. పార్టీ ఎన్నికల ప్రచారంలో  తూతూ మంత్రంగా  పాల్గొంటున్నారు. శుక్రవారం జరిగిన   కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పర్యటనలో నియోజక వర్గం పదాధికారులు కనిపించలేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్