- Advertisement -
సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
“తుషార మెహాత ” తో మంద కృష్ణ మాదిగ ..
రెండవ రోజు జరుగుతున్న విచారణలో ఎస్సీ వర్గీకరణను బలపరుస్తూ భారత సొలిసిటర్ జనరల్ “తుషార మెహాత ” ఏడుగురూ జడ్జీలు రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
లంచ్ బ్రేక్ లో మంద కృష్ణ మాదిగ తుషార మెహతా తో చర్చిస్తూ వచ్చారు..
ఈ విచారణలో MLF జాతీయ అద్యక్షులు V వెంకట రత్నం , YK విశ్వనాథ్ , మట్ట జయకర్ , సురేష్ పాల్గొన్నారు
- Advertisement -



