Thursday, February 12, 2026

చదువుతో పాటు క్రీడలలో కూడా  రాణించాలి…

- Advertisement -

 విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా  రాణించాలి…
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్

Should excel in sports as well as studies…

అమీర్ పేట లోని మున్సిపల్ గ్రౌండ్ లో తలసాని శంకర్ యాదవ్ స్మారక క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.  తలసాని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా  రాణించాలి. క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఓలంపిక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడలలో   క్రీడాకారులు రాణించలేకపోతున్నారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్