- Advertisement -
అకాల వర్షానికి నేలకొరిగిన పంటలు
Crops destroyed by untimely rain
యాదాద్రి
బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన ఆకాల వర్షానికి యాదాద్రి జిల్లా పరిధిలో తీవ్ర పంట నష్టం ఏర్పడింది. వర్షం ఈదురుగాలులకు పంట కోతకు సిద్ధమైన వరి పైరు నేలకొరిగింది. దీంతో వరి కోత మిషన్లకు అది సరిగ్గా అందక వడ్లు రాలిపోయే ప్రమాదం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పంట కోతల కోసిన అన్నదాతలు ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. పలుచోట్ల ధాన్యం రాశులు అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి.
- Advertisement -