Friday, February 27, 2026

లోయలో పడ్డ బస్సు.. 20 మంది మృతి

- Advertisement -

లోయలో పడ్డ బస్సు.. 20 మంది మృతి

The bus fell into the valley.. 20 people died

డెహ్రాడూన్
ఉత్తరఖండ్లోని అల్మోరా జిల్లా మర్చులా దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఘటన సమయంలో దాదాపు 40 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్