శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ సతీమణి

- Advertisement -

శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ సతీమణి

Allu Arjun's wife who visited Lord

తిరుమల
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి సన్నిహితులతో కలిసి బుధవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల భక్తులు అభిమానులు సెల్ఫీలు దిగారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular