ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఎత్తేస్తాం

- Advertisement -

ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఎత్తేస్తాం

Illegal cases will be filed against teachers

మంత్రి  నారా లోకేశ్
అమరావతి
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్   తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లలో ఉద్యోగ నియమకాలు సున్నా అని విమర్శించారు. డీఎస్సీ  ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఉపాధ్యాయులపై వైకాపా హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular