అధికారుల ముందే రైతు ఆత్మహత్యాయత్నం

- Advertisement -

అధికారుల ముందే రైతు ఆత్మహత్యాయత్నం

A farmer attempted suicide in front of the authorities

ములుగు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయి గూడెం గ్రామ సభలో ప్రజా పాలనలో పెట్టిన అర్జీలకు దేనికి అర్హుడను కాలేదని మనస్థాపానికి గురై, రైతు కుమ్మరి నాగేశ్వరరావు , అధికారుల ముందే పురుగుల మందు తాగాబు. ముందుగా  ఏటూరు నాగారం సామాజికాసుపత్రికి తరలించారు.  పరిస్థితి విషమించడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular