భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోలు మృతి…

- Advertisement -

భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోలు మృతి…

Massive encounter.. 10 Maoists killed...

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గరియాబాద్లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం. అటు మావోల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular