3 రోజుల పాటు సెప్టెంబర్ 13 నుంచి 15 (2025) వరకు హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..
Jewellery Exhibition at Taj Krishna, Hyderabad for 3 days from September 13th to 15th (2025).PMJ జ్యువెల్స్ హైదరాబాద్ వారసత్వంగా 1964లో స్థాపించబడిన ఆభరణాల వ్యాపార వేదిక. PMJ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13 నుంచి 15 (2025) వరకు హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రైడల్, హాఫ్-సారీ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ను ప్రారంభించింది. సమకాలీన వజ్రాలు, విభిన్న రంగుల రత్నాలు (జెమ్స్టోన్స్), సాంప్రదాయ పోల్కీలతో పాటు టెంపుల్ జ్యువెల్లరీ కళాఖండాలు, ఆకర్షణీయమైన జాదువా, కుందన్ సెట్లలో 20,000కు పైగా సరికొత్త డిజైన్లను వధువుల కోసం, హాఫ్-సారీ వేడుకలు, ఫ్యామిలీ ఫంక్షన్లు, రోజువారీ దుస్తులు కోసం ప్రదర్శిస్తున్నారు. PMJ జ్యువెల్స్ చైర్మన్ కుశాల్ కంకారియా, PMJ జ్యువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కంకారియా ఎగ్జిబిషన్ను ప్రారంభించారు.




