Friday, March 20, 2026

మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మూడ్ కిషన్‌పై అక్రమ ఆస్తుల కేసు నమోదు

- Advertisement -

మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మూడ్ కిషన్‌పై అక్రమ ఆస్తుల కేసు నమోదు

మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మూడ్ కిషన్‌పై అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో తెలంగాణ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ కేసు నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సహచరులకు సంబంధించిన మొత్తం 11 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో అధికారులు గుర్తించిన ఆస్తులు ఇవీ:

నిజామాబాద్‌లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్‌లో 50 శాతం వాటా

3,000 చదరపు గజాల స్థలం (రాయల్ ఓక్ ఫర్నిచర్‌తో)

అశోక టౌన్‌షిప్‌లో 2 ఫ్లాట్లు

10 ఎకరాల వాణిజ్య భూమి

సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలో 31 ఎకరాల వ్యవసాయ భూమి

4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్, షెడ్

రెండు వాహనాలు (ఇన్నోవా క్రిస్టా, హోండా సిటీ)

1,000.4 గ్రాముల బంగారు ఆభరణాలు

రూ.1.37 కోట్ల బ్యాంకు నిల్వలు

A case of disproportionate assets has been registered against Mahabubnagar District Deputy Transport Commissioner Mood Kishan.
ఈ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.12.72 కోట్లు (దస్తావేజుల విలువ ప్రకారం)గా ఏసీబీ అధికారులు అంచనా వేశారు.
కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్