Sunday, March 30, 2025

ఆర్ధరాత్రి యువతిపై కత్తి దాడి

- Advertisement -

ఆర్ధరాత్రి యువతిపై కత్తి దాడి

A knife attack on a young woman in the middle of the night

రంగారెడ్డి
గచ్చిబౌలీ, గోపన్ పల్లి తండాలో యువతి పైన కత్తితో దాడి జరిగింది. ప్రియుడే ఆర్డరాత్రి కత్తితో దాడి చేసి పరారైనట్లు సమాచారం. రక్తపు మడుగులో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ స్థానికులు తరలించారు. మృతురాలు (33) హెయిర్ సెలూన్ లో బ్యూటిషన్ గా పనిచేస్తుంది. కలకత్తా కు చెందిన దీప్తి గా  పోలీసులు గుర్తించారు. దాడికి అక్రమ సంబంధంమే కారణంగా భావిస్తున్నారు.  కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని రాకేష్ ,  గతంలో దీప్తి రాకేష్ ఒకే సెలూన్ లో పనిచేశారు. గచ్చిబౌలి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్