- Advertisement -
రవాణా శాఖ చెక్ పోస్ట్ లో ఏసీబీ సోదాలు
భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బోర్డర్ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేసారు.లారీ డ్రైవర్ల రూపంలో వచ్చిన అధికారులు సాధారణ లారీల నుంచి భారీ వాహనాలకు 200 నుంచి 1500 వరకు అక్రమ వసూళ్లకు చేస్తున్నట్టు గుర్తించారు.
చెక్ పోస్ట్ లో నగదు కూడా లెక్కకు మించి దొరకడంతో
బాధితుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటున్నారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని అధికారులు అంటున్నారు
- Advertisement -