వరద బాధితుల సహాయార్ధం రూ.10లక్షల విరాళం అందచేసిన అంబికా కృష్ణ విజయవాడ ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ అంబికా దర్బార్ బత్తి తరపున వరద బాధితుల సహాయార్థం ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరో 5లక్షల రూపాయలు విరాళం అంబిక సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ అందచేసారు. ఎపి సిఎం చంద్రబాబుకు రూ.5లక్షల చెక్కును గురువారం ఉద

- Advertisement -

వరద బాధితుల సహాయార్ధం రూ.10లక్షల విరాళం అందచేసిన అంబికా కృష్ణ

Ambika Krishna donated Rs. 10 lakhs for flood victims

విజయవాడ
ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ అంబికా దర్బార్ బత్తి తరపున వరద బాధితుల సహాయార్థం ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరో 5లక్షల రూపాయలు విరాళం అంబిక సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ అందచేసారు. ఎపి సిఎం చంద్రబాబుకు రూ.5లక్షల చెక్కును గురువారం ఉదయం అందచేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular