Tuesday, March 18, 2025

కర్నాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం పర్యటన

- Advertisement -

కర్నాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం పర్యటన

AP Cabinet Subcommittee visit to Karnataka

బెంగళూరు
మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు.   ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక మంత్రిని ఏపీ మంత్రులు రాంప్రసాద్రెడ్డి , అనిత , సంధ్యారాణి కలిశారు.   కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి, అధికారులతో వారు సమావేశమయ్యారు.   ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేశారు.   కర్ణాటక బస్సుల్లో ప్రయాణిస్తూ మంత్రుల కమిటీ వివరాలు అడిగి తెలుసుకుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్