Breaking News
Friday, July 26, 2024
Breaking News

ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఐదుగురు నేతలే కీలకం ?

- Advertisement -
ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఐదుగురు నేతలే కీలకం ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు
చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఓ
పార్టీ సుప్రీమ్, ఓ MP, ఓ MLC, ఇద్దరు మాజీ
మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు
ఆధారాలు సేకరించారు. వీరంతా అక్రమాలకు
పాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలు
సేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో
ఈ విషయాలు బయటపడ్డట్లు టాక్. SIB
మాజీ చీఫ్ ప్రభాకర్ను విచారిస్తే పూర్తి విషయాలు
బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!