అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో…
గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎ ఎస్పీ పంకజ్ సంతోష్ (భద్రాచలం, జూలై 26) గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని భద్రాచలం ఎ ఎస్పీ పంకజ్ సంతోష్ ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేసేరు. పోలీసు సిబ్బంది అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పోలీస్ కి సహకరించాలని ఆయన కోరారు. వరద తీవ్రత పెరిగితే … Continue reading అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed