బీజేపీ…  అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

న్యూ ఢిల్లీ :ఆగస్టు 16:  ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి, వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ పెద్దలు దృష్టి సారించారు.  ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతున్నది. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగబోయే ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, … Continue reading బీజేపీ…  అభ్యర్థుల ఎంపికపై కసరత్తు