- Advertisement -
నోముల దయానంద్ గౌడ్ ను సన్మానించిన బూర మల్సూర్ గౌడ్
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
ఇబ్రహీంపట్నం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ను బీజేపీ సీనియర్ నాయకులు బూర మల్సూర్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ బూర మల్సూర్ గౌడ్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని, మోడీ అభివృద్ధిని చూసి ప్రజలు రాష్ట్రంలో బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని అన్నారు.