Friday, January 17, 2025

మహిళ దారుణహత్య

- Advertisement -

మహిళ దారుణహత్య

Brutal murder of a woman

తిరుపతి
అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగాల గుంటలో మహిళ దారుణ హత్యకు గురయింది. మృతురాలు దాక్షాయిని (55). సింగాలగుంటలో నివాసముంటున్న తన, అక్క బావ గొడవలకు  బావ తల్లి కారణమని విజయకృష్ణ అర్ధరాత్రి కత్తితో దాడిచేసాడు. గాయపడిన దాక్షాయిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న అలిపిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. దాక్షాయిని బంధువుల ఫిర్యాదు మేరకు అలిపిరి సిఐ రామకిషోర్ కేసు నమోదు చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్