Friday, February 27, 2026

బస్సు దగ్దం…ప్రయాణికులు క్షేమం

- Advertisement -

బస్సు దగ్దం…ప్రయాణికులు క్షేమం

Bus on fire...passengers are safe

చెన్నై
అయ్యప్పస్వాములు వెళుతున్న బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటన తమిళనాడులోని పెరంబలూర్‌లో జరిగింది. ఏపీలోని విజయనగరం జిల్లా రేగిడి మండలం మజ్జిరాముడుపేటకు చెందిన 50 మంది అయ్యప్పస్వాములు బస్సులో శబరిమల బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన స్వాములు బయటకు దిగి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, లగేజీ, దుస్తులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్