కారు బోల్తా..ఇద్దరు మహిళలకు గాయాలు

- Advertisement -

కారు బోల్తా..ఇద్దరు మహిళలకు గాయాలు
మెదక్
మెదక్ జిల్లా  అల్లాదుర్గం మండలం  నాందేడ్-అఖోలా నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు అదుపుతప్పి బోల్తా పడిందిజఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ లోని చందానగర్ నుంచి నారాయణఖేడ్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular