Saturday, February 8, 2025

అంగన్వాడీ టీచర్ అంత్యక్రియలకు 20వేలు అందించిన సీ డి పీ ఓ

- Advertisement -

అంగన్వాడీ టీచర్ అంత్యక్రియలకు 20వేలు అందించిన సీ డి పీ ఓ

CDPO donated 20 thousand for Anganwadi teacher's funeral

నర్సంపేట
నర్సంపేట ప్రాజెక్టు నల్లబెల్లి మండల పరిధిలోని రేలకుంట -2  అంగన్వాడి టీచర్ నిర్మల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించడంతో ఆమె అంత్యక్రియలకు సీ డి పీ ఓ మధురిమ 20వేల చెక్కును అందించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా సి డి పి ఓ మాట్లాడుతూ, నిర్మల అంగన్వాడీ టీచర్ గా సేవలందిస్తూ అనారోగ్య సమస్యలతో మరణించడం చాలా బాధాకరమని అన్నారు. అంగన్వాడీ టీచర్ గా ఆమె అందించిన సేవలు మరువలేనివని,ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో   యు డి సీ రెహమాన్, సూపర్వైజర్స్ అరుణ, ఝాన్సీ రాణి, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, అంగన్వాడీ టీచర్స్ సునీత, సుజాత, స్వరూప, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్