తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం..

- Advertisement -

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం..

Central help to Telugu states.
     ఏపీ, తెలంగాణకు రూ. 3,300 కోట్లు విడుదల

అమరావతి సెప్టెంబర్ 6
భారీ వర్షాలు, వరదలకు గురైన రెండు తెలుగు రాష్ట్రాలకు  కేంద్రం భారీ సహాయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ), తెలంగాణ   రాష్ట్రాలకు కలిపి రూ. 3,300 కోట్లను ప్రకటించింది. తక్షణ సహాయ చర్యల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది . వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు వీటిని విడుదల చేసింది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో జరిగిన విపత్తుపై కేంద్రం చలించింది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టంపై ఆరా తీసిన కేంద్రం నిధులు విడుదల చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular