- Advertisement -
ప్రజా భవన్ కు చంద్రబాబు నాయుడు
స్వాగతం పలికిన భట్టి
హైదరాబాద్
Chandrababu Naidu Arrives at Praja Bhavan
Bhatti Extends a Welcome
హైదరాబాద్లోని ప్రజాభవన్కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి సాదర స్వాగతం పలికారు. అయన నా కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షిలను చంద్రబాబు ఆశీర్వదించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషకరమని అన్నారు.
ప్రత్యేకంగా సమయం కేటాయించి మా కుటుంబ సభ్యులను కలిసిన చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక ధన్యవాదాలని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
- Advertisement -



