- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామానికి చెందిన సాయికిరణ్.
సాయి కిరణ్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
- Advertisement -