Friday, May 16, 2025

జనసేనకు చిరంజీవి ఐదుకోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.

- Advertisement -

జనసేనకు చిరంజీవి ఐదుకోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన  విశ్వంభర మూవీ షూటింగ్‌ లొకేషన్‌లో పవన్ కు చెక్  అందించారు చిరంజీవి. పవన్ కల్యాణ్‌తో పాటు ముచ్చింతల్‌ లొకేషన్‌కి మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా వెళ్లారు.  జనసేన, పవన్ అభ్యన్నతిని ఆకాంక్షిస్తూ చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే విశ్వంభర మూవీ గురించి చిరంజీవిని అడిగి తెలుసుకున్నారు పవన్.. అటు చిరంజీవి కూడా జనసేన స్థితిగతులపై ఆరా తీశారు. ఈ ముగ్గురు అన్నదమ్ముల మధ్య అరగంటపాటు మాటామంతి జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్