హైదరాబాద్ తరలి వెళ్లిన సిఐటియు నాయకులు

- Advertisement -

హైదరాబాద్ తరలి వెళ్లిన సిఐటియు నాయకులు.

నడిగూడెం, సెప్టెంబర్.23.

CITU leaders moved to Hyderabad
CITU leaders moved to Hyderabad

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, చలోహైదరాబాదు కార్యక్రమానికి బయలు దేరిన నడిగూడెం మండల సిఐటియు భవన నిర్మాణ రంగ కార్మికులు. ఈ కార్యక్రమాన్ని జండా ఊపి ప్రారంభించిన మండల కన్వీనర్ మల్లెల వెంకన్న ,జిల్లా కమిటీ సభ్యులు వల్లెపు శ్రీనివాస్ ,జిల్లా ఉపాధ్యక్షులు పల్లపు తిరుమలేష్ ,మండల కార్యదర్శి చిక్కుళ్ళ ఉపేందర్ , మండల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు మాతంగి వీరయ్య, పప్పుల శ్రీను, నార్ల శీను కోలపూడివెంకన్న కొచ్చర్ల వీరస్వామి ఎద్దుల శీను చెవుల కృష్ణయ్య దోమల ఆంజనేయులు కొచ్చర్ల రాములు నోసేన శేఖర్ గోలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular