Monday, March 24, 2025

కుళాయి విషయం వద్ద చెలరేగిన ఘర్షణలు..

- Advertisement -

కుళాయి విషయం వద్ద చెలరేగిన ఘర్షణలు..

Clashes broke out over the issue of water

తలలు పగలగొట్టుకున్న ఇరువర్గాలు
మనుబోలు మండలం బద్దెవోలు గ్రామం ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత
నెల్లూరు
స్థానిక వీధి కుళాయి విషయంలో చెలరేగిన వివాదం…ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. కర్రలు , రాళ్ళతో పరస్పర దాడులు జరిగాయి. ఘటనలో ఏడు మందికి గాయాలు అయ్యాయి. బాధితులు గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్