ప్రారంభమైన సీఎల్పీ సమావేశం..

హాజరైన పరిశీలకులు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, జార్జ్, దీపా దాస్ మున్షి, అజయ్, మురళీధరన్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే,  ఎమ్మెల్యేలు సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు..