Wednesday, February 18, 2026

బస్సు ఘటనపై సీఎం జగన్ విచారం

- Advertisement -


విజయవాడ
విజయవాడ బస్ స్టాండ్ లో సోమవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  విచారం వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటన పై విచారణకు ఆదేశించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్