- Advertisement -
క్యాండిల్ ర్యాలీకి అనుమతి జాప్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం*
*కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే యోచనలో బీఆర్ఎస్ పార్టీ*
జూన్ 1వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ కోసం అనుమతి కోరగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలకు అనుమతి ఇచ్చి బీఆర్ఎస్ ర్యాలీ కోసం జాప్యం చేస్తుంది. దీంతో రేపు కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాలనే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు సమాచారం.
- Advertisement -