Saturday, March 29, 2025

కొత్తగూడెంలో బోణి కొట్టిన కాంగ్రెస్

- Advertisement -

భద్రాది జిల్లా:డిసెంబర్ 03: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది.

ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి జారె ఆదినా రాయణ ఘన విజయం సాధించారు.

23358 ఓట్ల భారీగా మెజార్టీతో కాంగ్రెస్‌కు తొలి గెలుపును అందించారు. కాగా, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుండంతో హస్తం శ్రేణులు సంబురాలకు సిద్ధమయ్యారు.

మ్యాజిక్ ఫిగర్ దాటి స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్‌లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ కేవలం హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో అన్ని స్థానాల్లో చతికిలబడిపోయింది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్