Friday, October 18, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లా లో కరోనా కేసులు

- Advertisement -

ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు
అప్రమత్తమమైన ఆరోగ్యశాఖ
వేరియట్ నిర్ధారణ కోసం పూణేకు శాంపిల్
వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కరోనా కేసు నిర్ధారణ అయింది. రోగి ప్రస్తుతం ఆక్సిజన్ సహాయంతో  ఎంజీఎం కరోనా వార్డులో చికిత్స పొందుతున్నారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం  గాంధీ నగర్

కు చెందిన 62 సంవత్సరాల మహిళ నిమోనియా ఒబేసిటీతో బాధపడుతూ హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. ఇక్కడ ఆర్. టి. పి. సి. ఆర్ పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్

గా నిర్ధారణ అయింది. రోగిని వెంటనే ఎంజి ఎం కు తరలించారు. ప్రస్తుతం రోగి ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందుతుంది. రోగి నుండి మరో రెండు శాంపిల్స్ సేకరించారు. వెరియంట్ నిర్ధారణ కోసం  ఒక

శాంపిల్ ను పూణేకు పంపారు. మరో షాంపిల్ ను కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని వైరాలజీ ల్యాబ్ కు ఆర్. టి. పి. సి. ఆర్ నిర్ధారణ కోసం పంపారు. రోగి కూతురు కొడుకు సాంపిల్స్ కూడా సేకరించారు.

రోగి నిమోనియా,ఓబేసిటీ,బిపి తో బాధపడుతున్నట్లు  ఎంజీఎం వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆక్సిజన్ సహాయంతో శ్వాస తీసుకుంటుందని యాంటీ వైరల్, యాంటీబాక్టీరియల్ చికిత్స అందిస్తున్నట్లు

వైద్యులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్