Sunday, September 8, 2024

రాజోలు మిత్ర పక్షాల ఉమ్మడి అభ్యర్దిగా  దేవా వరప్రసాద్

- Advertisement -

రాజోలు మిత్ర పక్షాల ఉమ్మడి అభ్యర్దిగా  దేవా వరప్రసాద్
రాజోలు
రాజోలు నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన పార్టీ జనవాణి కన్వీనర్, మాజీ ఐఏఎస్ అధికారి దేవా వర ప్రసాద్ పేరు ఖరారు అయింది. అభ్యర్థిత్వం ఖరారు చేసుకుని నియోజకవర్గానికి మలికిపురం విచ్చేసిన సందర్భంగా ఆయనకు పలికిన జనసేన, టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దేవ వరప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై తనకు అవగాహన ఉందని, గత ఐదేళ్లలో ఏమి అభివృద్ధి చెందలేదని ఆయన అన్నారు.. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తాను.  రాబోవు ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుస్తామని ధిమా వ్యక్తం చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్