జనగాం ఏసీపీ పై ఈసీ వేటు

- Advertisement -

జనగాం ఏసీపీ పై ఈసీ వేటు

జనగాం జిల్లా:మార్చి 28
ఎన్నికల కోడ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగాం ఏసీపీ దామోదర్ రెడ్డి మీద ఈసీ వేటు వేసింది.

నిబంధనల మేరకు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular