Friday, January 17, 2025

మసీదు వేడుకలో ఏనుగు బీభత్సం.. తొక్కిసలాట

- Advertisement -

మసీదు వేడుకలో ఏనుగు బీభత్సం.. తొక్కిసలాట

Elephant stampede in mosque ceremony

తిరువనంతపురం
కేరళలోని మలప్పురం జిల్లా తిరూర్ సమీప మసీదులో నిర్వహిస్తున్న ఓ ఆధ్యాత్మిక వేడుకలో ఏనుగు ఉన్మాదంగా దాడికి పాల్పడింది.  దాంతో జరిగిన తొక్కిసలాటలో 23 మందికి గాయాలయ్యాయి.  వీరిలో ఏనుగు తొండంతో ఎత్తి గిరాటు వేసిన ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వేడుక కోసం ప్రత్యేకంగా అలంకరించిన అయిదు ఏనుగులను తెచ్చి వరుసగా నిలబెట్టారు. ఇందులో ఓ ఏనుగు జనసమూహాన్ని చూసి రెచ్చిపోయి గుంపు మీదకు దూసుకుపోయింది. చివరకు మావటీల ప్రయత్నంతో కాసేపటికి అది శాంతించింది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్