అజాగ్రత్తతోనే కంటి సమస్యలు

- Advertisement -

దీపావళి సందర్భంగా పిల్లల నుంచి పెద్దల వరకు బాణాసంచా కాల్చడంలో పోటీ పడ్డారు. ఈ క్రమంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. కంటి గాయాలతో వీరంతా సరోజినీదేవి ఆసుప్రతికి వచ్చారు. కొందరికి గాయాలు ప్రమాదకరంగా ఉండటంతో శస్త్ర చికిత్స కూడా చేశారు. బాధితుల్లో ఎక్కువ శాతం చిన్న పిల్లలు, యువతే ఉన్నారు.

Eye problems due to carelessness
Eye problems due to carelessness
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular