రాష్ట్రపతి కి విడ్కోలు

- Advertisement -

రాష్ట్రపతి కి విడ్కోలు
హైదరాబాద్
శితాకాల విడిది పూర్తి చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఢిల్లీకి తిరిగివెళ్లారు. హకిం పేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular