Wednesday, April 22, 2026

ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహిళా సీఐ, మహిళా ఎస్ఐ

- Advertisement -

ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహిళా సీఐ, మహిళా ఎస్ఐ
వికారాబాద్

Female CI and SI Caught Accepting Bribe at Women’s Police Station
ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో కుటుంబ గొడవల నేపథ్యంలో ఇర్షాద్ అనే వ్యక్తిపై, ఆయన కుటుంబ సభ్యులపై 498ఏ కింద కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి సీఐ, ఎస్ఐ అధికారిణులు లంచం

డిమాండ్ చేసారు. ఇర్షాద్ కుటుంబసభ్యులకు ఆరుగురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రూ.60,000 లంచం  మహిళా పోలీస్ అధికారులు డిమాండ్ చేసారు. రూ.40,000

లంచం ఇవ్వడానికి ఒప్పందం జరిగి, రూ.20,000 సీఐకి, ఎస్ఐకి బాధితుడు ఇచ్చాడు. మిగతా రూ.20,000 విషయంలో బాధితుడు ఇర్షాద్ సమాచారం ఇవ్వడంతో సీఐ సరోజ, ఎస్ఐ రాణితో సహా మరో

ముగ్గురిని అధికారులు ఆధారాలతో పట్టుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్