Sunday, September 8, 2024

బీజేపీ పురందేశ్వరిని కలిసిన మత్స్య కారులు

- Advertisement -
Fishermen who met Purandeshwari of BJP

అమరావతి
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో మత్స్యకారులు భేటీ అయ్యారు. మత్స్యకారులకు  టికెట్ల కేటాయింపుపై బీజేపీ ఫోకస్ చేయాలి.  చేస్తాం.  మత్స్యకారులు జనాభా ఎక్కువగా  ఉన్న నియోజకవర్గాలు & పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు కేటాయించాలని  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. చంద్రమౌళి నేతృత్వంలో   రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని  మత్స్యకారులు కలిసారు.  ఈ మేరకు  ఇవాళ  విజయవాడలోని  భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని  కలసి   వినతిపత్రం  సమర్పించారు.  ఏ ఏ జిల్లాల్లో మత్స్యకారుల డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉందో.. పూర్తి  వివరాలతో పురంధేశ్వరికి నివేదిక అందజేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్