Sunday, September 8, 2024

ఆందోల్ మైసమ్మ టెంపుల్ లో పూజలు చేసి మునుగోడు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా:  కెసిఆర్ కుటుంబ పాలన చరమగీతం పాడడానికి ఆనాడు బీజేపీలోకి వెళ్లాను ఈనాడు మల్లి కాంగ్రెస్ లోకి వచ్చాను ఏ పార్టీలోకి వెళ్లిన నా లక్ష్యం కేసీఆర్ ను  గద్దె  దించడమే…..

ఆనాడు కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది ఎమ్మెల్యేలను కెసిఆర్ బిఆర్ఎస్ లోకి చేర్చుకున్నాడు నా పోరాటం ఆరోజే  మొదలైంది కేసీఆర్ ని గడ్డేదించడం నా ప్రధాన లక్ష్యం.    తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుంది తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీకి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది….

Former MLA Komatireddy Rajagopal Reddy who left earlier after worshiping in Andol Maisamma Temple.
Former MLA Komatireddy Rajagopal Reddy who left earlier after worshiping in Andol Maisamma Temple.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్