Sunday, September 8, 2024

నలుగురు వ్యక్తులు  బాలిక పై అత్యాచారం.. బాలిక మృతి

- Advertisement -
Four persons raped the girl.. The girl died
Four persons raped the girl.. The girl died

రెండు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లాలో ఘటన..

పెద్దపల్లి జిల్లా : మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో చోటుచేసుకుంది.

రెండు రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ కు చెందిన మైనర్ బాలిక పై నలుగురు వ్యక్తులు రెండు రోజుల క్రితం రాత్రి పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో అగాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.

తీవ్రంగా గాయపడిన బాలికను ఓ ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం.. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు…!!…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్