Friday, October 18, 2024

ఏపీ మహిళలకు తొందర్లనే ఫ్రీ బస్సు

- Advertisement -

ఏపీ మహిళలకు తొందర్లనే ఫ్రీ బస్సు

 

త్వరలోనే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేస్తామని చెప్పారు. అక్కడి లోటుపాట్లను గుర్తించి పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పంలో ఆర్టీసీ కొత్త బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్